News

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి గంధమాస్య ఉత్సవం ఈనెల 27న, రామానుజాచార్యుల ఉత్సవాలు 28 నుండి మే 2 వరకు. 29న దర్శనాలు ...
తేనె ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. వరంగల్‌లో బాపనం కుటుంబం స్వచ్ఛమైన తేనె విక్రయిస్తున్నారు. చెట్టు తేనె రూ.450, పుట్ట తేనె రూ.600కి అమ్ముతున్నారు. స్వచ్ఛత పరీక్షలు చేసి చూపిస్తున్నారు.
OnePlus 12 స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లో రూ.64,999కి లాంచ్ అయింది. Snapdragon 8 Gen 3 ప్రాసెసర్, 16GB RAM, 100W ఫాస్ట్ ...
ధరలు ఢమాల్.. కేజీ ధర కేవలం 10 రూపాయలే.. భారీగా దిగిరావడంతో కొనుగోలుదారులకు పండగే. అయితే రైతులకు మాత్రం కన్నీరు మిగిలింది.
నియోజకవర్గంలో ఇలా జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? తక్షణమే ఆయన ఇక్కడికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలి. ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటూ రాష్ట్ర సిపిఐ నేతలతో పాటు రైతు సంఘం నేతలు ...
TS Inter Results 2025: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TSBIE) 2025 ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఈ రోజు (ఏప్రిల్ 22) ...
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. వారు.. ఏదో ఒక రకంగా ఉచ్చులో పడేలా చేస్తారు. అలా వారు చేసినప్పుడు.. చాలా మంది మోసపోతూ ...
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో హైదరాబాద్ ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. దాదాపు కోట్లాది రూపాయలు ఈ సంస్థ ట్రాన్సాక్షన్ ...
వెదురు పంట తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు, మహేంద్రులు వెదురు ఉత్పత్తులతో ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం వెదురు సాగును ప్రోత్సహిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు. వడగాలులు, ఉక్కపోత, అకాల వర్షాలు. వాతావరణ శాఖ కీలక ఆదేశాలు జారీ. 51 మండలాల్లో వడగాలుల ప్రభావం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
అయోధ్యలో పట్టాభిషేకం తరువాత శ్రీరాముడు సీత సమేతంగా కొలువుదీరిన మాదిరిగానే ఇక్కడ విగ్రహం ఉండడంతో ఈ ప్రాంతం తెలంగాణ అయోధ్య అని కూడా పిలుస్తున్నారని ఆయన వివరించారు.
పైడితల్లి అమ్మవారి ఆలయం రైల్వే ప్రాంగణంలో ఉంది. ఈ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవంలో సుమారుగా 5000 మందికి పైగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తారు ...